Tension prevailed as people took to streets to demand that Amaravati be continued as the only state capital. <br />#APAssembly <br />#APCapitals <br />#andhrapradeshcapitals <br />#APThanksYSJagan <br />#ISupport3Capitals <br />#ap3capitals <br />#Amaravati <br />#Vizag <br />#Kurnool <br />#ysjagan <br />#ysrcp <br />#tdp <br />#andhrapradesh <br />#bjp <br />#janasena <br />#amaravatifarmers <br /> <br /> <br />ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాబినెట్ భేటీలో మూడు రాజధానులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది . నేటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న నేపధ్యంలో అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికార వికేంద్రీకరణ బిల్లులకు ఇవాళ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఉద్రిక్త వాతావరం నెలకొంది. ఆర్టీసీ బస్సులు బంద్ చేశారు .